మంత్రి ఉత్తమ్ చేతుల మీదగా జిల్లాలో ఉత్తమ కమీషనర్ గా ప్రశంస పత్రాన్ని అందుకున్న హుజూర్ నగర్ మున్సిపల్ కమీషనర్ కే శ్రీనివాస్ రెడ్డి

జయకేతనం న్యూస్ ఆగస్టు 15

జిల్లా లో ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఉత్తమ అధికారులకు అందించే అవార్డులలో భాగంగా ఉత్తమ కమీషనర్ గా ఎన్నికైన హుజూర్ నగర్ మున్సిపాలిటీ కమీషనర్ కే శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేయడంపై హుజూర్ నగర్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మరియు పుర ప్రముఖులు ప్రజలు అభినందనలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్