కల్మెట్ తండా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

 

జయకేతనం న్యూస్

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కల్మెట్ తండా యం పి పి ఎస్ పాఠశాలలో సేవాలాల్ విద్యార్ధి సేనా రాష్ట్ర అధ్యక్షులు భూక్య నాగరాజు రాథోడ్ ఆధ్యర్యంలో 5 వ తరగతి విద్యార్థులకు నవోదయ పుస్తకాలు అందించడం జరిగింది గురుకుల పుస్తకాలు కూడా మరి కొద్ది రోజుల్లో ఇస్తామని భూక్య నాగరాజు
జానపహాడ్ దర్గా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూక్యా రాజశేఖర్ రాథోడ్ బంజారా, ధీరావత్ హుస్సేన్ నాయక్, బాణావత్ పాచ్యా అన్నారు పాఠశాలకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటామని ఏ సహాయనైనా చేయటానికి ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో యచ్.యం వినోద్, టిచ్ఛర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్