నోటీసులు జారీ

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

 

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పురపాలక సంఘం పరిధిలో మాంస విక్రయాలు నిషేధించడమైనదని హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ దుకాణాలు మరియు మాంస విక్రయదారులు దుకాణాలు మూసివేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఏ విధమైన మాంసవిక్రయాలు చేయరాదని ఇట్టి నిబంధనలను ఉల్లంఘించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాంసం విక్రయదారులకు నోటీస్ జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్