ఏసీబీకి చిక్కిన వ్యవసాయ విస్తరణ అధికారి-జి. సందీప్

ఏసీబీకి చిక్కిన వ్యవసాయ విస్తరణ అధికారి-జి. సందీప్

రైతు బీమా పరిహారం కొరకు చేసిన దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు 10,000/- డిమాండ్

జయకేతనం న్యూస్ నవంబర్ 11

మహబూబాబాద్ జిల్లాలోని మర్రిపెడ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారి-జి. సందీప్ 10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.ఫిర్యాదుధారుని తండ్రి రైతు భీమా పరిహార దస్తావేజును ప్రాసెస్ చేసి,దాన్ని ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి వ్యవసాయ విస్తీర్ణ అధికారి సందీప్ రూ.10,000/- లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు లంచం ఇవ్వడానికి ఇష్టపడక ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో గురువారం వ్యవసాయ అధికారి 10,000/- లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అనిశా అధికారులకు దొరికాడు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్