అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ

దోనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ

జయకేతనం న్యూస్ అక్టోబర్16

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు గురువారం పోషణ మాసం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ -వెంకటలక్ష్మి, పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం ఎంతో బలవర్ధకమైనని బాలింతలు గర్భవతులు, పిల్లలకు పోషక విలువలు పెంపొందించడంలో అంగన్వాడి కేంద్రాలు అందించే ఆహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గర్భవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. కార్యక్రమం నందు ఏసీడీపీఓ-శ్రీ లిఖిత,సూపర్‌వైజర్-నిర్మలా రెడ్డి,బ్లాక్ కోఆర్డినేటర్-రాజేష్, అంగన్వాడి టీచర్ లు మంజుల,రాజ్యలక్ష్మి, సంతోష్ కుమారి కవితఇతర అంగన్ వాడి టిచ్చర్ లు,ఆయాలు, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ బాలింతలు గర్భవతులు పిల్లలు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్