
జయకేతనం న్యూస్ ఆగస్టు 19
హుజూర్ నగర్ పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్ లను ఇంచార్జ్ తహశీల్దార్ నాగేందర్ ఏ ఆర్ ఐ గాలి శ్రీనివాస్ ఎస్ ఐ బండి మోహన్ బాబు అగ్రికల్చర్ ఏ ఈ ఓ లతో కలిసి మండలంలోని ఎరువుల దుకాణాలను, గోదాములను తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియా డి ఏ పి వివరాలను సేకరించినట్లు సమాచారం.









