
జయకేతనం న్యూస్ ఆగస్టు 14
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మూసి ఒడ్డు సింగారం గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చింతకుంట తూము గండి పడడంతో పాలకీడు తహశీల్దార్ కమలాకర్, రెవిన్యూ సిబ్బంది మరియు గ్రామ సెక్రెటరీ నాగ పద్మజ తో కలిసి పర్యవేక్షించి గ్రామస్తుల సహకారంతో తక్షణమే గండి ని పూడ్చడం జరిగింది









