20,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాస్

20,000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాస్

 

సర్వే (ప్రైవేట్)శిక్షకుడుగూడూరి శరత్ కుమార్ గౌడ్.

జయకేతనం న్యూస్ డిసెంబర్ 3

ఫిర్యాదుధారుని బంధువుకు సంబంధించిన వ్యవసాయ భూమికి సర్వే నిర్వహించి అట్టి సర్వే నివేదికను ఇవ్వడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/-లంచం తీసుకుంటూమెదక్ జిల్లాలోని యెల్దుర్తి మండల తహశీల్దార్ వారి కార్యాలయములో పనిచేస్తున్న మండల సర్వేయర్ – శ్రీనివాస్ మరియు సర్వే (ప్రైవేట్) శిక్షకుడు-గూడూరి శరత్ కుమార్ గౌడ్.
తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్