జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా బాధ్యతలు చేపట్టిన నాగేళ్ళ శంబిరెడ్డి, రేవియేషన్ కమిటీ చైర్మన్ షాగం రెడ్డి శంబిరెడ్డి లను శివ భక్త మార్కండేయ దేవాలయ కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సామిలేటి రంగారావు, కమిటీ సభ్యులు మామిడి. కొండలు,గుంటి.ప్రసాద్, దామెర్ల.అంజి,మామిడి. గణేష్, ఎలగందుల,మధు, చీదిరాల ఎలమంద, సామిదలేటి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.









